సరిగ్గా ఇదే రోజు .... మహేష్ కురుమ

సరిగ్గా ఇదే రోజు .... మహేష్ కురుమ

1948 ఆగష్టుు 27వ తారీకున సరిగ్గా ఇదే రోజున తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన వీరబైరాన్ పల్లిలో రజాకార్లపై తిరుగుబాటు జర్గింది .

ఈ తిరుగుబాటులో భాగంగ వీరబైరాన్ పల్లి కి చెందిన 118 మంది వీరమరణం పొందారు.

ఈ ఘటనకు నేటితో 73 ఏళ్లు పూర్తయినాయి .

వీరబైరాన్ పల్లి పోరాటానికి వేదికగా నిలిచిన గ్రామంలోని " బురుజు " నేటికీ మౌన సాక్షంగా నిలుస్తుంది . 

వీరబైరాన్ పల్లి వాసుల వీరత్వం , పొరటతత్వం 
తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచేఉంది .

0/Post a Comment/Comments