HWPL-ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న డాక్టర్ చిటికెన

HWPL-ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న డాక్టర్ చిటికెన

సెప్టెంబర్ 18  కొరియాకు చెందిన HWPL ( హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్, రిస్టోరేషన్ ఆఫ్ లైట్ ) వారు 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం  నిర్వహించే ప్రపంచ  శాంతి సమ్మేళనాన్ని యధాతధంగా ఈ సంవత్సరం ( కరోనా కారణంగా ) అంతర్జాల జూమ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హెచ్. డబ్యూ. పి. ఎల్ యూత్ విభాగం ఐ. పి. వై. జీ. (ఇంటర్నేషనల్ పీస్ యూత్ గ్రూప్) సభ్యులు, తెలంగాణ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వ్యాసకర్త డా. చిటికెన కిరణ్ కుమార్ అంతర్జాల సమావేశంలో  పాల్గొన్నారు. దాదాపు 60 దేశాలకు చెందిన సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.




0/Post a Comment/Comments