ప్రశ0సా పత్రం

ప్రశ0సా పత్రం

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ప్రభుత్వజూనియర్ కళాశాలలో  సివిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఉమశేషారావు వైద్య మహతి సాహితి సంగమం కరీంనగర్  వారు ప్రతి రోజు కవిత పండుగే లో భాగంగా 3.2.2022 నుండి 5..2..2022 వరకు ఉత్తమ కవితలు రాసినందులకు ఆ సంస్థ అధ్యక్షుడు ఆడి గొప్పుల సైదయ్య ఉమశేషారావు వైద్యను అభినందిస్తూ కవి ముఖచిత్రం తో కూడిన ప్రశ0సా పత్రం అందించారు.దానిలో ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments