ఓటు హక్కు కోసం తెలుగు సాహిత్యం తో కృషి

ఓటు హక్కు కోసం తెలుగు సాహిత్యం తో కృషి

తెలుగు సాహిత్యం ద్వారా ఓట రు చైతన్యానికి  కృషి చే  స్తున్న రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడు కామారెడ్డిజిల్లా  మరియు   మ 0డలం  లింగాపూర్ కు చెందిన వైద్యఉమా శేషారావుచదివింది  రాజనీతిశాస్త్రమైనప్పటికీతెలుగు అంటే ప్రీతితో తెలుగులో రా ణిస్తూ కూడా సమాజఇతివృత్త వృత్తాలపై పుస్తకాలు రాస్తూ వి ద్యార్థులలో ప్రజల్లోచైతన్యానికి  తన వంతు కృషి చేస్తున్నాడుషీ టీం ఎన్నికల ముచ్చట్లు స్పంద నమరియుఅనేకసంకలనాలలో        కవితలు రాస్తూ చైతన్యానికి కృ షి చేస్తున్నాడు దీనిలో భాగంగా ఓటర్ చైతన్యానికి   విద్యార్థుల ను  భూమికగా చేసుకొని ఓటర్ నమోదు గురించి ప్రయోగాత్మక 0గావివరించడం మరియు లి0 కన్ క్లబ్ ద్వారా ఓటర్ లిట్రసి పై విద్యార్థులకుకల్పించారు పూర్తి స్థాయిలో గ్రామీణ భాషలో ఓట రునినాదాలు రాసి ఓటుహక్కు ప్రాముఖ్యతను ప్రజలకుఅర్థమ య్యే విధంగా కృషి చేస్తున్నాడు ఎన్నిల ముచ్చటలోఓటుహక్కు  ప్రాముఖ్యతనుఓటుచిత్తుకాగితం,చిత్రాలు,పేరుమారింది,అంతేజరసోంచు,ఓటువిలువనుసామెతలమాదిరిగాఉదాహరణకు   పూజకు తింటే బలం మనిషికిఉంటేబలంప్రజాస్వామ్యం ఓటే బలం ఏక్ దిన్ సుల్తాన్ నహీ బాన్  పురే   దిన్ రాజ్ భన్న,తాగితే  తుల్లుతావు  తుల్లుతూ ఓటు వేస్తే జాతీయ తుల్లుతుంది,ఓటర్ జనం నీ ఓ టుతో చూపించాలి ప్రభంజనం ఎన్నికల రోజు సెలవుగా భావిస్తే నీ భవితకు కాటే ,మద్యంమత్తు  ధనంతో  చిత్తు చేయకు  నీ ఓ టు అంతే నిష్ఠూరం కంటే అది నిష్ఠుర్కం మేలు ఓటు వేసినంక బాధపడే బదులు ఓటు వేసే ముందు ఉండాలి .మొదలగు గ్రామీణ పరిభాష పదాలతో ఓ టు విలువను నిరక్షరాశులకుసై తం అర్థమయ్యే విధంగారాయ రాయడంజరిగిందిఅదేకాకు0డా ఎన్నికల సమయంలో విని పించే పదాలు ఈవీఎంలు వి.వి పాట్లు ఓటింగ్ రకాలు ఈమధ్య ఈమధ్య ప్రాముఖ్యం లోకివచ్చి  న రిమోట్ ఓటింగ్ ఆన్లైన్ ద్వా రా ఓటింగ్ పొందడానికి చేసే ప్ర క్రియను సులభంగాఅర్ధమయ్యే  విధంగాఎన్నికలముచ్చట్లుపుస్తకంలో రాసి ప్రజాప్రతినిధులు ఉ ద్యోగులు మొదలగువారిచే ఆ విష్కరించడం  జరిగింది  తాను  బోధించే రాజనీతి శాస్త్రం ప్రభా వంతో ప్రజాస్వామ్యానికి పునా నాది ప్రజలే సార్వభౌములు ఆ నే  అంతిమ సత్యాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రతి ఒక్కరు  ఓటు నమోదు నుంచిఎన్నికల్లో  భారత రాజ్యాంగంకల్పించిన ఓటు వయోజనఓటుహక్కును  నీతినిజాయితీలతోవినియోగించి  ప్రజాస్వామ్య భవిష్యత్తులో కాపాడాలని విద్యావంతులు సైతం ఓటు హక్కు వినియోగం లో వెనుకబడుతున్నారనిఓటు  హక్కునుబాధ్యతతోవినియోగించుకోవాలని ప్రజాస్వామ్యని కి ఇది పునాది వంటిదని తన సాహిత్యంద్వారా,కవితలద్వారా  ప్రచారం చేస్తున్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల కు ప్రజాస్వామ్య వ్యవస్థలను క్షేత్ర స్థాయిలోప్రత్యేక్షఅనుభవం ద్వారాతెలుపలనిసూచించారు ప్రస్తుతం దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వజూనియర్ కాలేజ్ లోరాజనీతిఉపాన్యాసా కుడి  పనిచేస్తున్నాడు. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం స0 దర్భంగా ఓటువిలువనుతెలిపా లనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప రిచయం చేస్తూ విద్యార్థులకుఓ టర్ ప్రతిజ్ఞను వివరించారు.నే టి విద్యార్థులే రేపటి పౌరులు.కనుకఉత్తమప్రజాస్వామ్యం ఉత్తమ ఓటర్లు అవశ్యం ఎంతో ఉంది.

0/Post a Comment/Comments