జయంతి

జయంతి

నేడే అంబేద్కర్ జయంతి.

వి వరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్  ఒక
వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన అందరి మనిషి ఒక వ ర్గానికి పరిమితం చేయడం సరి కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం రూ పకల్పనలో ముసాయిదా కమి టీ అధ్యక్షుడిగా అత్యు న్న త రాజ్యాంగం ఈ దేశానికిఇచ్చిన మహనీయులు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛలు స్వా తంత్రాలు ఈఉద్యోగాలుహక్కు లుఈరాజకీయపదవులుఆయ న దీర్ఘ కాలిక దృష్టిలో పెట్టుకొని రూపొందించారు ఆయన ప్రపం చం మెచ్చిన విద్యావేత్త ఆయ న స్వార్థంతో ఆలోచిస్తే ఆయన ఎన్నో పదవులు వెంటపడివచ్చే విఆయనబాల్యం నుంచి చదు వు  కున్న సమయం వరకు స్వ తగా కులవివక్షతో పడ్డ బాధలు వర్ణాతితం ఆ మహానుభావుడి చూపు వల్లే ఈరోజు వెనుకబడి న అల్ప సంఖ్యాక షెడ్యూల్ కు లాలు  షెడ్యూల్తెగలుఆదివాసీ లుఒకస్థాయిలోఉన్నారుసామా జిక సమానత్వo తో పాటుఆర్థి కసమా నత్వాన్ని కూడా కోరు కొని ఈ వర్గాలు విద్య ఉద్యోగ అవకాశాలు పొందాలని సంక ల్పంతోరిజర్వేషన్లనుకల్పించారు.  రాజ్యాంగంలోని 17 వ ని బంధన అంటరానితనం నిర్ము లన,అట్రాసిటీచట్టాలు,ఆదివాసీ చాట్టాల ప్రోది అంబేద్కర్ మేధోమదనం నుంచి జనించి నవేఅంబేద్కర్ బట్టలుఉతకడా నికి కూడా చాకలి క్షవరం చేయ డానికి మంగలి ముందుకు రా కపోవడంతో వాళ్ళ సోద రులే అతనికి వాటినితీర్చారుమసూ ర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్లు ఎ వరు ముందుకు రాకపోతే స్టేష న్ మాస్టర్సహాయంతోబండివా డికి రెండింతల కిరా యి ఇచ్చి అంబేద్కర్ సోదరులే సొంతగా బండినడుపుకొనివెళ్లారు1927లో అంబేద్కర్ బహిష్కృతభార తి అనే మరాఠీ పక్ష పత్రికప్రారం భిం చాడు ఆ పత్రికలో ఒక వ్యా సంరాస్తూఅంబేద్కర్ఇలాఅన్నా డు తిలక్గనుకఅంటరానివాడు గా పుట్టి ఉంటే స్వరాజ్యం నాజ న్మహక్కుఅనిఉండడుఅస్పృశ్య త నివారణ నా ధ్యేయం నా జన్మ హక్కుఅనిప్రకటించిఉండే వాడని వ్రాశాడు. అంటే ఆనా డు కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అను భవిం చాడో తెలుస్తుంది 1927లో ఛ త్రపతి శివాజీ త్రిశతి జయం తి మహారాష్ట్ర అంతట గొప్పగా జరిగాయి అంబేద్కర్ను ఉత్సవ సంఘ అధ్యక్షుడైన బ్రాహ్మణు లు బా లా య శాస్త్రి ఆహ్వానం మేరకు అంబేద్కర్హాజరైపేశ్వల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతనుపాటించ డమే అన్నాడు దళితులకు ప్ర త్యేక నియోజకవర్గాలుఇవ్వాల ని డిమాండ్ తో 1930 1931 సమావేశాలకుహాజరైనఅంబేద్క ర్ కు గాంధీకిభేదాభిప్రాయా లు ఏర్పడ్డాయి అంబేద్కర్దళితు లకు ప్రత్యేక నియోజకవర్గ లు ఇవ్వాలని పట్టుబడ గా గాంధీ ఒప్పుకోకపోవడం తో అంబేద్క ర్ బయటకువచ్చాడు1932లో రామ్ సే మెక్డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగిం ది దీనితో కమ్యూనల్ ప్రకారం దళితులకు ప్రత్యేక నియో జక వర్గం ప్రతిపాదించడం జరిగిం ది. అయిన సరైన న్యాయంజర గకపోవడంతోదళితులసమస్య ల పరిష్కారానికి ఆల్ఇండియా ది ప్రెసిడెంట్ క్లాస్కాంగ్రెస్,ఆలిం డియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరే షన్ ,వంటి రాజకీయ సంస్థ ల ను ఏర్పరిచిద్వా రా దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు హిం దుత్వంలోని హిందుత్వంలోని అసమానతలు కుల కులంయొ క్క ప్రభావంతో అంబేద్కర్ తన యాభై ఆర వేట బౌద్ధ మతము స్వీకరించెను 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు గాంధీతో అనేక విషయాల్లో వి భేదించిన తాను మతం మార దలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమా దకరమైన దాన్ని ఎన్ను కుంటా నని బౌద్ధం భారతీయ సంస్కృ తిలో భాగమని ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వ ల్ల దెబ్బతినకుండా చూశాను అన్నాడుహిందువుగాపుట్టినఅంబేద్కర్ హిందువుగా మ ర ణించలేదు సాంఘిక సంస్కరణ లకు అంబేద్కర్ అనేకగ్రంథాలు లు రాశాడు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపి ,ప్రొవెన్షియల్ డి సెంట్రలై జేషన్ ఆఫ్ ఇంటీరియల్ ఫై నా న్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా,  ది బుద్ధ ఇస్ ధర్మ ప్రధానమైనవి ప్రసిద్ధ రచయిత డెవెర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశ ము ఆరుగురు మేధావుల్లో ఒక రని ప్రశంసించాడు మహామేధా విగా సంఘసంస్కర్తగా న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డి సెంబర్ 6 మహా పరి నిర్వాణం చెందాడు సంఘసంస్కర్తగా ప్ర జాస్వామ్య పరిరక్షకునిగా మ హా మేధావిగా ,విద్యావేత్తగా డాక్టర్ అంబేద్కర్ కు భారత రత్న అవార్డు ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని నిలబెట్టుకుంది దేశంలో ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉంది ఇది కేవలం దళితుల ఓట్లుదక్కించు కోవడానికి కానీ సమాజాభ్యు దయం జరగడం లేదని విమర్శ ఉంది ఆయన అపార జ్ఞాపకశక్తి కొన్ని వేల పుస్తకాలపఠనం,విష యపరిజ్ఞానం అత్యంత ప్రతిభ చూపుతుంది కొన్ని వర్గాలు ఎం త విమర్శ చేసినప్పటికీ భారత దేశరాజ్యాంగఔన్నత్యానికిఆయ నే కీలకతరాయి ఒక మాట చెప్తూఎంతఅత్యున్నతరాజ్యాంగ మైన పాలకులు చెడ్డవారైతే ఫలితాలు వేరుగా ఉంటాయి పరిపాలకులు మంచి. వారైతే ఎంత చెడ్డ రాజ్యాంగమైన ఫ లితాలు ఉత్తమంగా ఉంటా యి. అందుకే ఓటు బ్యాంకు రాజకీయాలు పోయి సామాజిక ఆర్థిక న్యాయాన్ని అంబేద్కర్ కోణంలో ప్రతి భారతీయుడు పొందిన్నాడే అతడికి నిజమైన నివాళి కులం స్థానంలో ఆప్యా యత మతం స్థానంలో మాన వత అలవర్చుకోవాలి ప్రతి ఒ క్కరూ అంబేద్కర్ రాసిన రా జ్యాంగం సములాగ్రంగా చదవా లి చాలామంది భారతదేశంలో రాజ్యాంగం పట్ల అవగాహన లేదు ప్రతి ఒక్కరు రాజ్యాంగం నిర్బంధంగా చదవాల్సి ఉంది ఈ దేశానికి మత గ్రంధాలు కా దు అంబేద్కర్ రాజ్యాంగమే పరిష్కారం.

0/Post a Comment/Comments