వరలక్షిమి వ్రతం

వరలక్షిమి వ్రతం

అలంకారం,ఆర్భాటం కాదు ముఖ్యం,భక్తి ముఖ్యం.నేడే వరలక్షమి వ్రతం!
నేడే వరలక్షిమి వ్రతం.దాని ప్రాధాన్యతను వివరించిన లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
అష్టలక్ష్ములలో వరలక్ష్మి ప్రత్యేకమైన శ్రవణ మాసంలో పౌర్ణమికి ముందు రెండవ శుక్రవారం ఇది వస్తుంది. వరాలను ఇచ్చు తల్లి కనక దీనికి వరలక్ష్మి అని పేరు వచ్చింది. వరలక్ష్మి సాక్షాత్తు శివుడు పార్వతి కోరిక మేరకు వివరించిన కథ వృత్తాంతమే వరలక్ష్మి కథకు నాంది, ఆ కథ ఈ విధంగా ఉంది.పార్వతి దేవి భూలోకంలో ఉన్న స్త్రీల యొక్క కష్టాలు తొలగడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని శివున్ని ప్రార్థించగా శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మీ వ్రతం. పూర్వము మగద రాజ్యమున ఉండిన నగరమనో పురము కలదు.అది బహుసుందరమైన పట్టణం అందు చారుమతి అను ఒక సాద్వి కలదు ఆమె సద్గుణములకు వచ్చి ఆదిలక్ష్మి స్వప్నంలో ప్రత్యక్షమై మీ సద్గుణములకు మెచ్చుతిని నీకు కావలసిన వరములను నొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందువచ్చేశుక్రవారం నాడువరలక్ష్మీవ్రతముచేయుము, అప్పుడు నీవు కోరిన కోరికలనుతీర్చేదానిమాయమయ్యా నో తెల్లవారిన వెంటనే తన కలిగిన స్వప్నం గురించి భర్తకు వివరించగా సంతోషించి ఆమె నా వ్రతము చేయుటకు ప్రోత్సహించెనుఆసప్నవృత్తాంతము తెలిసిన ఆ పట్టణస్త్రీలు శ్రావణమాసంకొరకుఎదురుచూస్తుండరి. అంతలో శ్రావణం వచ్చెను అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాధులు ఆచరించి ఒకచోట ఆవుపేడతో అలికి బియ్యంతో మంటపం ఏర్పరిచిమర్రిచిగుళ్ళుమొదలగు పంచ పల్లవులతో కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మిని అవహనముచేసిసాయంత్రమైనంత అధిక భక్తితో
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం
శ్రీరంగ  థమేశ్వరీం!
దాసి భూత సమస్త దేవత వనితాం
లోకైక దీప్పాంకురాo
 శ్రీ మన్మాంద కటాక్ష లబ్ద విభవ:
బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాoత్రిలోక్య కుటుంబినీం
సరసిజాo
వందే ముకుంద  ప్రియం
అని స్తుతించి తొమ్మిది దారపువ్వులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచ పుష్పాలను కట్టి తోరగ్రంధి పూజ చేయవలెను చదువుకోవాలి 9 పోగుల దారంతో మొదటి ప్రదక్షణ చేయగానే కాలిఅందియ్యలు ఘల్లు ఘల్లున మొగాయి రెండోప్రోక్షణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు జగదేక మెరిసాయి మూడో ప్రదక్షిణం చేయగానే సర్వ భరణ భవితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినాయి శివుడు పార్వతికి ఈ వ్రతాన్ని సవివరంగా వివరించెను ఈ వ్రతాన్ని ఆచరించిన చూసిన కూడా సకల సౌభాగ్యాలు సిరిసంపదలు ఆయురారోగ్యాలు సుత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ విధంగా కలియుగంలో కూడా ఈ వ్రతాన్ని చేస్తున్నారు ఎంత భోగంతో చేస్తున్నామన్నది కాకుండా ఎంత భక్తితో చేస్తూ న్నామన్నదే ముఖ్యంఈ వరలక్ష్మీ వ్రతం చేయుటకు శుభముహూర్తం ఉదయం ఐదు గంటల 48 నిమిషాల నుంచి 8 14 నిమిషాలు మరియు తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి 10:30 వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏడు నిమిషాల నుంచి 12:30 వరకు సాయంత్రం ఐదు గంటల 5 గంటల 52 నిమిషాల నుంచి 617 నిమిషాల వరకు శుభ ఘడియలుగా నిర్ణయించడం అయినది. లక్ష్మీ అంటే డబ్బు కాదు ఎనిమిది లక్ష్మీల సంధానమే వరలక్ష్మి ఆరోగ్యం ఐశ్వర్యం పంటలు సంతానం సౌభాగ్యం పాడిపంటలు ఆహారలేమి లేకుండా ఉండడమే నిజమైన పండగ ఉద్దేశం. లక్ష్మిమి విగ్రహం లేదా ఫోటో పక్కన ఏనుగులు,ఫొటోకు బంగారు ఆభరణాలు పండ్లు పూలతో అలంకరించి పూజ అనంతరం ఒక్కరోజు ముందు శనిగెలు నానబెట్టి ఎర్రని బ్లౌజ్ ఫీస్ లు తమలపాకులు అరటి పండ్లు ఇచ్చి పసుపు బొట్లతో వహినాలు ఇచ్చుకుంటారు.
ఉమాశేషారావు వైద్య

0/Post a Comment/Comments